రోడ్ల పై వరి ధాన్యం కుప్పలతో ఇక్కట్లు

84చూసినవారు
రోడ్ల పై వరి ధాన్యం కుప్పలతో ఇక్కట్లు
చందూర్ మండల కేంద్రంలో వరి పంట చేతికి రావడంతో రైతన్నలు తమ పంట కోసి కల్లాలు లేకపోవడంతో రోడ్లపై ఆరబోస్తు కుప్పలుగా పెడుతున్నారు. దీంతో రోడ్డుపై ప్రయాణం చేస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నామని పలుమార్లు ప్రమాదాల బారిన పడుతున్నామంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్