ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితమే కార్గిల్ యుద్ధ విజయం

66చూసినవారు
ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితమే కార్గిల్ యుద్ధ విజయం
ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితమే కార్గిల్‌ యుద్ధ విజయమని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం బోధన్ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారి ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశభక్తిని యువకులు అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్