డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

59చూసినవారు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష పడిన ఘటన బోధన్ లొ మంగళవారం రోజున చోటుచేసుకుంది. మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరిని పట్టుకొని సెకండ్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరు పర్చారు. విచారణ అనంతరం నిందితులకి మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 500 జరిమానా విధించినట్లు బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్