కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి... సేవ చేస్తాము

81చూసినవారు
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి... సేవ చేస్తాము
కమలం పువ్వుకు ఓటు వేసి బిజెపి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను భారీ మెజారిటీతో గెలుపొందించినట్లయితే సేవలను అందిస్తామని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బోధన్ ఇంచార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి ఉపాధి కూలీలను కోరారు. మంగళవారం బోధన్ మండలంలోని ఎరాజ్ పల్లి, అమ్దాపూర్, ఊట్ పల్లి గ్రామాలలో కార్నర్ సమావేశం నిర్వహించిన అనంతరం ఉపాధి కూలీలు పనులు చేస్తున్న వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్