హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చెయ్యి

10588చూసినవారు
గుడిలో చోరీకి యత్నించిన వ్యక్తి చేయి హుండీలో ఇరుక్కుపోయి ప్రజలకు దొరికిన ఘటన బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయంలో పనిచేసే సురేశ్ మంగళవారం రాత్రి హుండి పై భాగాన్ని ధ్వంసం చేశాడు. అందులో డబ్బు తీసేందుకు లోపల చెయ్యి పెట్టగా అది హుండీలోని ఇరుక్కుపోయింది. బుధవారం ఉదయం గుడికి వచ్చిన భక్తులు చూసి పోలీసులకి సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్