అనారోగ్యంతో ఎంపీటీసీ మృతి

9972చూసినవారు
అనారోగ్యంతో ఎంపీటీసీ మృతి
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల ఎంపీటీసీ సభ్యురాలు సూతరి లక్ష్మీ మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చందారు. గురువారం స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చి అంతక్రియలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్