Mar 26, 2024, 13:03 IST/బాల్కొండ
బాల్కొండ
హుండీ లెక్కింపులో పాల్గొన్న నిజామాబాద్ సేవా సమితి సభ్యులు
Mar 26, 2024, 13:03 IST
నిజామాబాద్ జిల్లా దేవక్కపేట్ మానాల గ్రామాల నుండి సేవా సమితి సభ్యులు శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో పదిమంది సేవా సమితి సభ్యులు శ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపులో మంగళవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మానస, పద్మ, చరణ్, నాగులమ్మ పాల్గొన్నారు.