పుడ్ పాయిజన్‌‌తో నలుగురు చిన్నారులు మృతి

64చూసినవారు
పుడ్ పాయిజన్‌‌తో నలుగురు చిన్నారులు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాదం చోటుచేసుకుంది. రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఫుడ్ పాయిజన్ జరిగి నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 20 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్