సిరికొండ మండల కేంద్రము లొ132అంబేద్కర్ జయంతి ని గణంగ జరుపుకున్నారు

1102చూసినవారు
సిరికొండ మండల కేంద్రము లొ132అంబేద్కర్ జయంతి ని గణంగ జరుపుకున్నారు
శుక్రవారం సిరికొండ మండల కేంద్రము లొ132అంబేద్కర్ జయంతి ఘణంగ జరుపుకున్నారు. స్థానిక సర్పంచ్ ఎన్నం రాజారెడ్డి , ఎ మార్ ఎప్ సంజీవ్, గోసంగి సంఘం సాయి చరణ్, మలమానాడు మండల అధ్యక్షుడు రాజేశ్, యస్ టి సంఘం , బిసి సంఘం, ముందు గా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మండలం లొని ప్రతి గ్రామంలో132 అంబేద్కర్ జయంతి ని ఘణంగ జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్