రెండు రైల్వే ఇంజన్ల మధ్య ఇరుక్కున్న ఆవు

544చూసినవారు
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలు రెండు ఇంజన్ల మధ్య ఆవు ఇరుక్కుపోయింది. సుమారు గంటపాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడి చివరకు మృతి చెందింది. రైల్వే గేట్ వేసి ఉండడంతో నిజామాబాద్, బాసర వైపు వెళ్ళు ప్రయాణికులు ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మృతి చెందిన అవును రైల్వే సిబ్బంది తొలగించి రైలు పట్టాల పక్కన పడేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్