హరిసింగ్ నాయక్ తాండ వాసులకు కాంగ్రెస్ నాయకుల బాసట

70చూసినవారు
హరిసింగ్ నాయక్ తాండ వాసులకు కాంగ్రెస్ నాయకుల బాసట
భీమ్ గల్ మండలం దేవక్కపేట్ గ్రామంలోని హారిసింగ్ నాయక్ తండాలో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల డబ్బులతో నిర్మిస్తున్న మినీ వాటర్ ట్యాంక్ కు భూమి పూజ చేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ అరికెళ్ల సాయిలు, మాలావత్ రవి, శ్రావణ్, మాజీ గ్రామ అధ్యక్షుడు బొట్ల నరసయ్య, బాణావత్ రవి, మోహన్, అరికిల్ల సురేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్