మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన నిజామాబాద్ పద్మశాలి సంఘం సభ్యులు

53చూసినవారు
మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన నిజామాబాద్ పద్మశాలి సంఘం సభ్యులు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడును మంగళవారం రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పద్మశాలి సంఘం సభ్యులు హైదరాబాద్ లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో నగర సంఘం అధ్యక్షుడు గుజ్జేటి నర్సయ్య, జిల్లా సంఘం ప్రతినిధి పులగం హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్