నిజాంసాగర్‌ ప్రాజెక్టు సందర్శించిన: ఎంపీ

84చూసినవారు
నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టుని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శనివారం సందర్శించారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రపంచంంలోనే మొట్టమొదటి బహుళార్థసాధక ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడం సంతోషమని అన్నారు. ప్రాజెక్టులోని నీరు నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సరిపోయేంత వరకు అందుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్