10 ఫలితాలలో స్కాలర్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

76చూసినవారు
10 ఫలితాలలో స్కాలర్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం
నవీపేట్ మండల కేంద్రంలోని స్కాలర్స్ హై స్కూల్ విద్యార్థులు మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాలలో ఇద్దరు 10 జిపిఎ సాధించి ప్రభంజనం సృష్టించారు. జి మహితి, కే వర్షిని 10 జీపీఏ సాధించడంతో పాటు పాఠశాలలో 66 మంది విద్యార్థులకు గాను 66 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఉత్తీర్ణతతో మండలంలో మొదటి స్థానంలో నిలిచారు. మంచి ఫలితాలు సాధించడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రావు సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్