విషాదం.. ముగ్గురు యువకులు ఈతకు వెళ్లి మృతి

1062చూసినవారు
మాక్లూర్ మండలంలోని ఒడ్యాట్ పల్లి గ్రామ శివారులో గల చెరువులో ముగ్గురు ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కళ్లెం వెంకటేష్(16), మహేష్(20), నవీన్(19), సాయితేజ(22) నలుగురు యువకులు గ్రామ శివారులోని చెరువుకు ఈత కోసం వెళ్లారు. ముగ్గురు ఓకే సారి చెరువులోకి వెళ్లారు. తేజ అనే యువకుడు బయట చెరువు కట్టపైన ఉన్నాడు. చెరువులో వెళ్లిన వారు బయటకు రాకపోవడంతో వారి కుటుంబసభ్యులకు తెలియజేసాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్