విద్యార్థులకు మోదీ గుడ్‌న్యూస్

46155చూసినవారు
విద్యార్థులకు మోదీ గుడ్‌న్యూస్
వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడీని అమలు చేయడంపై బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హామీ ఇచ్చింది. దీని ద్వారా దేశంలో చదివిన ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన ఐడీని ఇస్తారు. ప్రీ-ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు విద్యార్థుల కోసం అకడమిక్ అర్హతలు, క్రెడిట్ స్కోర్లు, సర్టిఫికేట్‌లను నిల్వ చేయడానికి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (APAAR) ద్వారా 'వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడి'ని 100% అమలు చేస్తారు.

సంబంధిత పోస్ట్