లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆమె.. ఇవాళ జోగిందర్నగర్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లతో కలిసి ఆమె స్టెప్పులేశారు. ప్రస్తుతం కంగనా రనౌత్ డ్యాన్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.