బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లారం సాయిలు మృతి

72చూసినవారు
బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లారం సాయిలు మృతి
బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లారం సాయిలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు శుక్రవారం నిజామాబాద్ లో ఓ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్