కామారెడ్డి: కారును ఢీ కొన్న లారీ... అంతా సేఫ్

53చూసినవారు
కామారెడ్డి: కారును ఢీ కొన్న లారీ... అంతా సేఫ్
బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మరాఠి శ్యామ్ కుమార్ శనివారం స్వగ్రామానికి బంధువులను తీసుకుని కారులో హైదరాబాద్ నుండి వెళ్తుండగా బిక్కనూర్ మండలం బస్వాపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి కామారెడ్డి వైపు వేగంగా వెళ్తున్న లారీ వెనుక నుండి ఢీ కొన్నది. దీనితో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్