నిజామాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

55చూసినవారు
నిజామాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద డీసీఎంను బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కాగా, మృతులు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం మల్లుపల్లె వాసులు షేక్ అబ్దుల్లా, సయ్యద్ పైరాగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్