తిరుమలలో ఇకపై ట్రాఫిక్ సమస్యకు చెక్

66చూసినవారు
తిరుమలలో ఇకపై ట్రాఫిక్ సమస్యకు చెక్
AP: తిరుమలలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థపై అధికారులతో కలిసి టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే వారం రోజుల్లోపు సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్