లొంగే ప్రసక్తే లేదు: నెతన్యాహు

54చూసినవారు
లొంగే ప్రసక్తే లేదు: నెతన్యాహు
రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం బాధకరమని ఆ దేశ ప్రధాని నెతన్యాహు అన్నారు. ఆ ప్రాంతంలో దాడి చేసి తప్పు చేశామని, సాధారణ ప్రజలకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఫలితం లేదన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తామని, అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని, విజయం సాధించేందుకు యుద్ధం ఆపబోమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్