రాజస్థాన్‌లో దంచికొడుతున్న ఎండ‌లు.. 3,622కి చేరిన వడదెబ్బ బాధితులు

85చూసినవారు
రాజస్థాన్‌లో దంచికొడుతున్న ఎండ‌లు.. 3,622కి చేరిన వడదెబ్బ బాధితులు
ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్రత‌లు సాధారణం కంటే భారీగా న‌మోదవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఈ వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండ తీవ్రతకు, వడదెబ్బకు గురైన వారి సంఖ్య రాష్ట్రంలో భారీగా పెరిగింది. సోమవారం వరకూ సుమారు 3,622 మంది వడదెబ్బకు గురైనట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్