కూల్చివేతలన్నీ హైడ్రావి కావు: రంగనాథ్

68చూసినవారు
కూల్చివేతలన్నీ హైడ్రావి కావు: రంగనాథ్
TG: చెరువుల పునరుద్ధరణే హైడ్రా లక్ష్యం అని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయదని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకేనని నగరంలో, రాష్ట్రంలో, ఆఖరకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలను సైతం హైడ్రాకు ఆపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలు, సామాజిక మాధ్యమాలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్