కేసీఆర్ కు నోటిసులు

54చూసినవారు
కేసీఆర్ కు నోటిసులు
చత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. కానీ ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ నరసింహారెడ్డి నోటిసుల్లో స్పష్టం చేశారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల పై విచారణకు జస్టిస్ నరసింహా రెడ్డి కమిటిని తెలంగాణ ప్రభుత్వం వేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్