'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పలు ఆసక్తికర ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో విజయశాంతి ఎన్టీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. ఎన్టీఆర్ గారు అంటూ మాట్లాడారు. దీంతో వెంటనే ఎన్టీఆర్ స్పందించి విజయశాంతిని గారు అని పిలవొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో అభిమానులు ఉప్పొంగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.