కూటమి విజయంపై స్పందించిన పరుచూరి

72చూసినవారు
కూటమి విజయంపై స్పందించిన పరుచూరి
ఏపీలో కూటమి అసాధారణ విజయంపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభినందనలు తెలిపారు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ్‌లతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజలు ఒక్కోసారి బయటపడకుండా నిశ్శబ్దంగా విప్లవం చేస్తారు. ఈ ఎన్నికల్లో అదే జరిగింది. ప్రజలు కోరుకున్నవిధంగా రాజకీయ నాయకులు ఉండకపోతే నిశ్శబ్ద విప్లవాలు జరుగుతాయని నిరూపించారని అన్నారు.

సంబంధిత పోస్ట్