'ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగులకు ఆహారం అందట్లేదు'

54చూసినవారు
'ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగులకు ఆహారం అందట్లేదు'
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగులు, వైద్యులకు ఆహారం అందట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆసుపత్రుల్లోని క్యాంటీన్లకు రూ.20 కోట్ల బిల్లులు చెల్లించట్లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్