కేంద్రాన్ని ఆశ్రయించిన పేటీఎం ఉద్యోగులు

82చూసినవారు
కేంద్రాన్ని ఆశ్రయించిన పేటీఎం ఉద్యోగులు
పేటీఎం నుంచి తొలగించబడిన పలువురు ఉద్యోగులు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా తమను తొలగించడం చట్ట విరుద్ధమని ఆరోపించారు. తమ ఉద్యోగాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సంస్థను కోరారు. దాదాపు 50 మంది ఉద్యోగులు కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్