ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కేసీఆర్

50చూసినవారు
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కేసీఆర్
తెలంగాణలో గత నాలుగు నెలలుగా విద్యుత్, సాగునీరు, తాగునీటి సరఫరాపై సీఎం, డిప్యూటీ సీఎం ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో విద్యుత్, తాగు, సాగునీరు ఎద్దడి ఉన్నమాట వాస్తవమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులే తాగునీరు, విద్యుత్ కొరతకు నిదర్శనమని కేసీఆర్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్