ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత

58చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన నిందితులకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. పోలీసు అధికారులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టేశారు. గతంలోనూ వారికి బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్