ఫోన్ ట్యాపింగ్.. ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు

53చూసినవారు
ఫోన్ ట్యాపింగ్.. ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు వాంగ్మూలంతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు తెలిపారు. 56 మంది సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేశామన్నారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లు తీసుకొచ్చామని తెలిపారు. జడ్జీలు, రాజకీయ నేతలు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేశామని తెలిపారు. ఎన్నికలు ముగిసిన రోజు నుంచే ట్యాపింగ్ ఆపేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్