శబరిమల: వర్చువల్ క్యూ 70 వేలకు పరిమితం

53చూసినవారు
శబరిమల: వర్చువల్ క్యూ 70 వేలకు పరిమితం
వచ్చే నెలలో మండల మకర విళక్కు (మకర జ్యోతి) పూజల సీజన్ మొదలుకానుంది. శబరిమల ఆలయంలో రాబోయే తీర్థయాత్ర సీజన్ కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం వర్చువల్ క్యూ బుకింగ్‌లను ప్రారంభించింది. దీనితో రోజుకు 70,000 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోనున్నారు. మరో 10 వేల స్లాట్‌లపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని దేవస్థానం చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్