నల్లజాతి వ్యక్తిని చంపిన పోలీసులు (వీడియో)

69చూసినవారు
USలోని ఒహియో రాష్ట్రంలో అమానవీయ ఘటన జరిగింది. ఫ్రాంక్ టైసన్ (53) అనే వ్యక్తి కారుతో ఏప్రిల్ 18న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. అనంతరం బార్‌లో ఉన్న టైసన్‌పై పోలీసులు దాడి చేశారు. నేలకు తొక్కి పెట్టి అతడి చేతులకు సంకెళ్లు వేశారు. ఆ సమయంలో 'నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను' అని బాధితుడు పేర్కొన్నాడు. అయినప్పటికీ వినలేదు. దీంతో టైసన్ చనిపోయాడు. మే 25, 2020న ఇదే తరహాలో జార్జి ఫ్లాయిడ్ కూడా చనిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్