కేజ్రీవాల్‌ ఇంట్లోని సీసీ టీవీ డీవీఆర్‌ను సీజ్‌ చేసిన పోలీసులు(వీడియో)

67చూసినవారు
ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసులు.. ఆదివారం ఉదయం సీఎం కేజ్రీవాల్‌ నివాసంలోని సీసీ టీవీ డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసీ కెమెరాలోని ఫుటేజ్‌ కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌ను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. కాగా బిభవ్‌ అరెస్ట్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖండిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్