నేడు పాలిసెట్ ఫలితాలు విడుదల

67చూసినవారు
నేడు పాలిసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం గతనెల 24న నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఈ పరీక్షకు 92,808 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 82,809 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలను https://sbtet.telangana.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చు. SHARE IT>>

సంబంధిత పోస్ట్