సీఎం జగన్, చంద్రబాబుకు భద్రత పెంపు

70చూసినవారు
సీఎం జగన్, చంద్రబాబుకు భద్రత పెంపు
ఏపీలో మంగళవారం ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ క్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంచాలని పోలీసులను ఆదేశించారు. తాడేపల్లి, మంగళగిరి వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. కౌంటింగ్ వేళ అల్లర్లు జరగనివ్వకుండా భద్రత పెంచినట్లు డీజీపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్