తెలుగు రాష్ట్రాల్లో పలు నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

60చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో పలు నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో పలు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఇందులో భాగంగా తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాలు సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా.. అటు ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్ ముగిసింది. కాగా, ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 60శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.

సంబంధిత పోస్ట్