మనీలాండరింగ్ కేసు విచారణ వాయిదా!

54చూసినవారు
మనీలాండరింగ్ కేసు విచారణ వాయిదా!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత, ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీటును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. విచారణను జూన్ 3వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కవిత, చరణ్ ప్రీత్ లకు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. మిగతా నిందితులు ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, దామోదర్ శర్మలు జూన్ 3న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్