లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి ఆయన పోటీ చేశారు. అయితే ప్రస్తుతం రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ లీడింగ్లో ఉన్నారు. ప్రస్తుతం వయనాడ్లో రాహుల్ గాంధీ 52,000 ఓట్ల తేడాతో లీడింగ్లో ఉన్నారు. మరో వైపు రాయ్బరేలీ నుంచి 16,000 ఓట్ల తేడాతో లీడింగ్లో ఉన్నారు.