కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన వంశీ, కొడాలి (వీడియో)

20067చూసినవారు
ఎన్నికల ఫలితాల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలు వెనుకంజలో ఉన్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ సెంటర్ల నుంచి వారు వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్