వినాయకుడి నిమజ్జనానికి భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

64చూసినవారు
వినాయకుడి నిమజ్జనానికి భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వినాయకుడి నిమజ్జన సమయంలో భక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పురోహితులు చెబుతున్నారు.
1. వినాయకుడి విగ్రహాలను కలుషితమైన నీటిలో నిమజ్జనం చేయకూడదు.
2. సూర్యాస్తమయంలోపు నిమజ్జనాన్ని పూర్తిచేయాలి.
3. నిమజ్జనానికి ముందు గణేషుడికి పూజ చేయాలి. పూలమాలలతో అలంకరించి.. సింధూరంతో తిలకం దిద్దాలి.
4. విగ్రహం నీటిలో పూర్తిగా మునిగేలా క్రేన్ సాయంతో కిందకు నెమ్మదిగా దించాలి.
5. పొరపాటున ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించమని వినాయకుడిని వేడుకోవాలి.

సంబంధిత పోస్ట్