ఈ సమస్యలు ఉన్నవారు సీతాఫలం అస్సలు తినకూడదు: ఆరోగ్య నిపుణులు

72చూసినవారు
ఈ సమస్యలు ఉన్నవారు సీతాఫలం అస్సలు తినకూడదు: ఆరోగ్య నిపుణులు
సీతాఫ‌లం అందరికీ పడదు. ఈ పండు తిన‌డం వ‌ల్ల కొంద‌రికి అలర్జీ వ‌స్తుంది, దుర‌ద‌తో బాధ‌ప‌డవచ్చు. ఒంటిపై దద్దుర్లు వ‌స్తాయి. సీతాఫ‌లంలో సిట్ఫాల్ అనే ఫైబ‌ర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఈ పండ్లు ఎక్కువగా తిన్న‌ప్పుడు కొంద‌రికి కడుపు ఉబ్బ‌రంగా అనిపిస్తుంది. తీవ్ర‌మైన క‌డుపు నొప్పి వ‌స్తుంది. సీతాఫ‌లంలో అనోనాసిన్ అనే టాక్సిన్ కార‌ణంగా న‌రాల సంబంధిత స‌మ‌స్య‌ల‌ను క‌లిగిస్తుంది. కాబట్టి ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్నవారు సీతాఫలం తిన‌క‌పోవ‌డ‌మే మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్