బడ్జెట్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

59చూసినవారు
బడ్జెట్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 సంవత్సరాలలో, 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి సాధికారత కోసం రూపొందించామన్నారు. ఇందులో యువతకు అపరిమిత ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో విద్య, నైపుణ్యం కొత్త స్కేల్ ను అందజేస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్