ఎయిరిండియా- విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి

53చూసినవారు
ఎయిరిండియా- విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఇరు సంస్థలకు చెందిన 7వేల మంది ఉద్యోగుల ఫిట్ మెంట్ (ప్రస్తుత ఉద్యోగులను విలీన సంస్థలో వారికి అప్పగించే బాధ్యతలు) ప్రక్రియ జూన్ కల్లా పూర్తి కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1% వాటా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్