పాఠశాలలకు మూడు రోజులు సెలవులు

733321చూసినవారు
పాఠశాలలకు మూడు రోజులు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న శుక్రవారం మహాశివరాత్రి కాగా ఆ తర్వాత 9న రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. అలాగే మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులు ఉండనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్