పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు

544చూసినవారు
పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు
IPLలో పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 200కుపైగా పరుగులు సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు పంజాబ్ 28 సార్లు 200కుపైగా రన్స్ ఇచ్చింది. ఆ తర్వాత స్థానంలో ఆర్సీబీ (27), ఢిల్లీ క్యాపిటల్స్ (21) ఉన్నాయి. కాగా నిన్న KKRతో జరిగిన మ్యాచులో పంజాబ్ 261 పరుగులు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్