గర్భిణికి పురుడు.. ఆర్టీసీ సిబ్బందికి మంత్రి సత్కారం

76చూసినవారు
కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్భిణికి పురుడు పోసి మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ లో ఆర్టీసీ ఉద్యోగులను సత్కరించారు. ఆర్టీసీ సిబ్బందికి ఒక్కొక్కరికి 5 వేల మనీ రివార్డ్ అందజేశారు.

సంబంధిత పోస్ట్