ఏపీలో పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం

84చూసినవారు
ఏపీలో పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం
వైసీపీ హయాంలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాల పేర్లను చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పేర్లను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’గా, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును ‘సివిల్ సర్వీస్ పరీక్ష ప్రోత్సాహకాలు’గా, వైఎస్సార్ విద్యోన్నతి పథకం పేరును ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’గా, జగనన్న విదేశీ విద్యాదీవెన (ఎస్సీ)ని ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా మార్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్