BRS ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి BJP నేత రఘునందన్ ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని.. వెంకట్రామిరెడ్డి పేరును రాధాకిషన్రావు చెప్పారని డీజీపీకి తెలియజేశారు. వెంకట్రామిరెడ్డిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.