BRS ఎమ్మెల్సీపై డీజీపీకి రఘునందన్‌ ఫిర్యాదు

57చూసినవారు
BRS ఎమ్మెల్సీపై డీజీపీకి రఘునందన్‌ ఫిర్యాదు
BRS ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి BJP నేత రఘునందన్‌ ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని.. వెంకట్రామిరెడ్డి పేరును రాధాకిషన్‌రావు చెప్పారని డీజీపీకి తెలియజేశారు. వెంకట్రామిరెడ్డిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్